Apple PodcastsSpotifyGoogle Podcasts

  • “గోమెజ్ ఎప్పుడొస్తాడో”! – శ్రీ వేలూరి  వేంకటేశ్వర రావు
    “గోమెజ్ ఎప్పుడొస్తాడో”! – శ్రీ వేలూరి వేంకటేశ్వర రావు

    ‘గోమెజ్ ఎప్పుడొస్తాడో’ అనే ఈ కథకు రచయిత శ్రీ. వేలూరి వేంకటేశ్వరరావు గారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి లో జన్మించిన శ్రీ వేంకటేశ్వరరావు , తన విద్యాభ్యాసం అనంతరం, అమెరికా వెళ్లి సైంటిస్ట్ గా పనిచేసి , ప్రస్తుతం అట్లాంటా లో నివాసం వుంటున్నారు. వీరు ఇప్పటిదాకా రెండు కథ సంపుటాలను వెలువరించారు. 1980 దశకంలో ‘తెలుగు వెలుగు’ పత్రికను అమెరికా నించి నిర్వహించారు. కొంతకాలం ‘ఈమాట’ అంతర్జాల పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ఈ కథ…